ఈ నేపథ్యంలో ఆంధ్రలో రోడ్ల పరిస్థితి, రైతులకు మేలు చేయడం లేదని, పోలవరం ముంపు బాధితుల విషయాలను అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఎలాగైన ముఖ్యమంత్రి సీటుపై చంద్రబాబును కూర్చోబెట్టాలని రాజగురూ ప్రణాళిక వేస్తున్నారని అందరూ అనే మాట.. ఎలాగైన జగన్ పార్టీని ఓడించి దూసుకుపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా అదే రీతిలో ముందస్తు ప్రణాళికలకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే ఎంట్రీ ఇస్తారనే చర్చ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రలో రోడ్ల పరిస్థితి, రైతులకు మేలు చేయడం లేదని, పోలవరం ముంపు బాధితుల విషయాలను అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఎలాగైన ముఖ్యమంత్రి సీటుపై చంద్రబాబును కూర్చోబెట్టాలని రాజగురూ ప్రణాళిక వేస్తున్నారని అందరూ అనే మాట.. ఎలాగైన జగన్ పార్టీని ఓడించి దూసుకుపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా అదే రీతిలో ముందస్తు ప్రణాళికలకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే ఎంట్రీ ఇస్తారనే చర్చ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.