రాజ్యాంగం, డెమోక్రాసి కాపాడటం కోసం సెక్యులర్ శక్తులు అన్నీ ఏకం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు ఇచ్చారు. జాతీయ స్థాయిలో భాజపా ఓటమికి కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని.. రాష్ట్రాలలో కూడా అలాంటి శక్తులతో కలుస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెరాస ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగుతాయని.. కాంగ్రెస్ పాన్ ఇండియన్ సెక్యులర్ పార్టీ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెప్పారు. కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. ఎన్నికలలో ఎలా వెళ్ళాలి అనేది రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకుంటారన్నారు.
రాజ్యాంగం, డెమోక్రాసి కాపాడటం కోసం సెక్యులర్ శక్తులు అన్నీ ఏకం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు ఇచ్చారు. జాతీయ స్థాయిలో భాజపా ఓటమికి కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని.. రాష్ట్రాలలో కూడా అలాంటి శక్తులతో కలుస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెరాస ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగుతాయని.. కాంగ్రెస్ పాన్ ఇండియన్ సెక్యులర్ పార్టీ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెప్పారు. కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. ఎన్నికలలో ఎలా వెళ్ళాలి అనేది రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకుంటారన్నారు.