లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా మధ్య తరగతి ప్రజలు పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక సామాన్యులు పడే బాధలు అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి. ఇక లాక్ డౌన్ ని భరించలేక భార్యా భర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 

 

రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో గ్రామానికి చెందిన వాంకుడోత్‌ హేమ్లా(65), అతని భార్య తులసి(60) ఆర్థిక సమస్యలతో శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా దగ్గరలో ఉన్న స్థానికులు గమనించ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. ఇద్దరు కుమారులు మానిసిక వికలాంగులు

మరింత సమాచారం తెలుసుకోండి: