హిమాచల్ప్రదేశ్ కీలాంగ్ ప్రాంతంలోని లాహౌల్, స్పిటి జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షాన్ని తలపించేలా మంచు కురుసింది. కొండ ప్రాంతాలైన లాహౌల్-స్పిటి, కులు, చంబా, సిర్మౌరా, కిన్నౌర్ జిల్లాల్లో మంచు కురిసిందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.కీలాంగ్ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత చల్లనైన ప్రదేశం. అక్కడ ఉష్ణోగ్రత -1డిగ్రీలుగా నమోదైంది. కల్పాలో 2.7డిగ్రీలుగా, ధర్మశాలలో 11.6డిగ్రీలుగా, మనాలీలో 4.2డిగ్రీలుగా నమోదైంది.


హిమాచల్ రాజధాని షిమ్లా, మనాలీలో పొడి వాతావరణం నెలకొంది.హిమాచల్ప్రదేశ్లోని లాహౌల్, స్పిటి ప్రాంతాల్లో సోమవారం భారీగా మంచు కురిసింది. ఈ సీజన్లో మంచు కురవటం ఇదే తొలిసారి కావటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: