పాలస్తిన మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మద్య పోరు జరుగుతూనే ఉంది. నిన్న ఇజ్రాయెల్ విమానాలు నిర్వహించిన దాడిలో గాజాలోని 13 అంతస్తుల హాందయ్ టవర్ కుప్పకూలింది. ఈ భవనం పలు ముఖ్య కార్యాలలపై ఉంది. దాడి జరగడానికి ముందు ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ 31 మంది ఈ భవనం కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. ఇక గాజా లోని మరో పట్టణం కూడా కూలినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఇజ్రాయెల్, పాలస్తీనా మద్య జరుతున్న ఈ భీకర పోరులో ఇజ్రాయెల్ కు చెందిన 80 యుద్ద విమానాలు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: