కాగా తాజాగా సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసి పుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి అశోక్ గజపతి రాజు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ట్రస్టు భూములను కాజేయడానికే సంచయితకు బాధ్యతలు అప్పగించిందని పలుమార్లు అరోపణలు చేసిన సంగతి తెలింసిందే.
కాగా తాజాగా సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసి పుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి అశోక్ గజపతి రాజు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ట్రస్టు భూములను కాజేయడానికే సంచయితకు బాధ్యతలు అప్పగించిందని పలుమార్లు అరోపణలు చేసిన సంగతి తెలింసిందే.