పరువు కోసం డబ్బులు తిరిగి ఇస్తున్నా. నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను’’ అని స్పష్టం చేశారు. కాగా, విజయ్ దేవర కొండ, అనన్య పాండే హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. ఛార్మీ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న థియేటర్లలోకి వచ్చింది. అయితే, అంచనాలను తారుమారు చేస్తూ సినిమా ప్లాప్గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇస్తానని మాటిచ్చారు.
పరువు కోసం డబ్బులు తిరిగి ఇస్తున్నా. నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను’’ అని స్పష్టం చేశారు. కాగా, విజయ్ దేవర కొండ, అనన్య పాండే హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. ఛార్మీ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న థియేటర్లలోకి వచ్చింది. అయితే, అంచనాలను తారుమారు చేస్తూ సినిమా ప్లాప్గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇస్తానని మాటిచ్చారు.