ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే వైసీపీ నేతలు మాత్రం సరదాగా హార్స్ రైడింగ్ చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి గా, కోడూరు శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు అకెపాటి ఎస్టేట్ లో సరదాగా గుర్రపుస్వారీ చేస్తూ గడిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే వైసీపీ నేతలు మాత్రం సరదాగా హార్స్ రైడింగ్ చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి గా, కోడూరు శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు అకెపాటి ఎస్టేట్ లో సరదాగా గుర్రపుస్వారీ చేస్తూ గడిపారు.