కల్కి, అ! వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమను తన వైపుకి తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన తాజా చిత్రం కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.  పీవీ 3 పేరుతో తాజాగా ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేసాడు. 35 సెకన్ల పాటు ఉన్న ఈ పోస్టర్ లో ప్రశాంత్ కాస్త భయంకరంగా కరోనా గురించి చూపించాడు. 

 

కర్నూలు కొండా రెడ్డి బురుజు ని చూపిస్తూ కరోనా కేవలం ఆరంభం మాత్రమేనని పోస్టర్‌పైన చెప్పడం చివర్లో డైనోసర్ నోటిని చూపించాడు. ఇది కాస్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే కరోనాపై రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కరోనా వ్యాక్సిన్ గురించి అనేది అర్ధమవుతుంది.

 

https://www.youtube.com/watch?v=Hb-bHAy_JyI

మరింత సమాచారం తెలుసుకోండి: