ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూహెచ్లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబరు 6న సీపీజీఈటీ జరగనుంది.ఆలస్య రుసుము రూ.500 రూపాయలు చెల్లించి ఈ నెల 29 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది.
ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూహెచ్లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబరు 6న సీపీజీఈటీ జరగనుంది.ఆలస్య రుసుము రూ.500 రూపాయలు చెల్లించి ఈ నెల 29 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది.