వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో 5హత్యలు జరగడంపై ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ప్రశాంతమైన తిరుపతిని ఫాక్షన్ ప్రాంతంగా మార్చడంపై ఆయన విమర్శలు చేసారు. భరత్ యాదవ్ హత్య శాంతిభద్రతల వైఫల్యానికి ప్రబల నిదర్శనంగా చంద్రబాబు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలని డిమాండ్ చేసారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో 5హత్యలు జరగడంపై ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ప్రశాంతమైన తిరుపతిని ఫాక్షన్ ప్రాంతంగా మార్చడంపై ఆయన విమర్శలు చేసారు. భరత్ యాదవ్ హత్య శాంతిభద్రతల వైఫల్యానికి ప్రబల నిదర్శనంగా చంద్రబాబు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలని డిమాండ్ చేసారు.