తొలుత కేసీఆర్ కుమార్తెగా పేరొందిన కవిత అనంతరం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకునేందుకు ప్రయత్నించారు. ఆమె నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఆమె ఓడిపోయారు. కొన్నాళ్లకే కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీనిపై నలువైపులా విమర్శలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఈ పదేళ్లలో ఆమె హవా నడించింది. ఒకప్పుడు హైదరాబాద్లో అద్దె ఇంట్లో కవిత ఉన్నారు. తండ్రి కేసీఆర్ సీఎం అయ్యాక ఆమె వ్యాపారం విస్తరించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె వేలు పెట్టడంతో ప్రస్తుతం జైలులో ఉంది. తన బినామీలు, ఇతరులతో ఆమె రూ.200ల కోట్లను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని ఆరోపణ. ఈ కేసులో ఆధారాలు దొరకకూడదని ఆమె 15 ఫోన్లు మార్చింది. ఆ ఫోన్లలో సమాచారం ఏదీ దొరకకుండా ఫార్మాట్ చేయించింది.
తొలుత కేసీఆర్ కుమార్తెగా పేరొందిన కవిత అనంతరం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకునేందుకు ప్రయత్నించారు. ఆమె నిజామాబాద్ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఆమె ఓడిపోయారు. కొన్నాళ్లకే కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీనిపై నలువైపులా విమర్శలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఈ పదేళ్లలో ఆమె హవా నడించింది. ఒకప్పుడు హైదరాబాద్లో అద్దె ఇంట్లో కవిత ఉన్నారు. తండ్రి కేసీఆర్ సీఎం అయ్యాక ఆమె వ్యాపారం విస్తరించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె వేలు పెట్టడంతో ప్రస్తుతం జైలులో ఉంది. తన బినామీలు, ఇతరులతో ఆమె రూ.200ల కోట్లను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని ఆరోపణ. ఈ కేసులో ఆధారాలు దొరకకూడదని ఆమె 15 ఫోన్లు మార్చింది. ఆ ఫోన్లలో సమాచారం ఏదీ దొరకకుండా ఫార్మాట్ చేయించింది.