
ఇప్పటికే భారత్లో తయారయ్యే ఉక్కు పై సుఖాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో కొన్ని అమెరికా వస్తువులపై ప్రతికార సుఖాలు వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇండియా తరఫున... అధికారులు వెల్లడించడం జరిగింది. అటు అమెరికా విధించిన టారిఫ్ల వల్ల 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై.. భారం పడుతుందన్న సంగతి తెలిసిందే.
ఈ విషయంలో ఇండియన్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఇప్పుడు అమెరికా వస్తువులపై కూడా సుంకం విధిస్తోంది. ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే స్టీల్ మరియు అల్యూమినియం... లాంటి మూలకాలపై సుంకాలకు ప్రతి స్పందనగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు అమెరికాకు.. అధిక భారం పడుతుందని చెబుతున్నారు. కాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అని ట్రంప్ ప్రకటించిన రెండో రోజే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు