గౌరమ్మ అనే మహిళ నడిపే కర్రీ పాయింట్ కు తరచూ వచ్చి ఆమె గురించి ఆరా తీసిన సలి వెందుల చైతన్య, మందకిషోర్ దోపిడీకి పక్కాగా ప్లాన్ చేశారు. గౌరమ్మ ఎప్పుడూ తన వద్ద 30 లక్షల నగదు ఉందని.. ప్లాట్ కొనుక్కుంటామని గొప్పలు చెప్పేది. ఆ మాటలు నిజమే అనుకున్న చైతన్య, కిషోర్ లు డబ్బు కాజేసేందుకు హత్యకు తెగబడ్డారు. కానీ చంపేసిన తర్వాత ఆమెవద్ద నుంచి కేవలం 2 వేలు నగదు మాత్రమే దొరికింది. కొంత గిల్టు బంగారం దొరికింది. నిందితుల వద్ద నుంచి రెండు బుల్లెట్ వాహనాలు, 2వేల నగదు గిల్టు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరించారు.
గౌరమ్మ అనే మహిళ నడిపే కర్రీ పాయింట్ కు తరచూ వచ్చి ఆమె గురించి ఆరా తీసిన సలి వెందుల చైతన్య, మందకిషోర్ దోపిడీకి పక్కాగా ప్లాన్ చేశారు. గౌరమ్మ ఎప్పుడూ తన వద్ద 30 లక్షల నగదు ఉందని.. ప్లాట్ కొనుక్కుంటామని గొప్పలు చెప్పేది. ఆ మాటలు నిజమే అనుకున్న చైతన్య, కిషోర్ లు డబ్బు కాజేసేందుకు హత్యకు తెగబడ్డారు. కానీ చంపేసిన తర్వాత ఆమెవద్ద నుంచి కేవలం 2 వేలు నగదు మాత్రమే దొరికింది. కొంత గిల్టు బంగారం దొరికింది. నిందితుల వద్ద నుంచి రెండు బుల్లెట్ వాహనాలు, 2వేల నగదు గిల్టు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరించారు.