బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ కె పరిమితమైయ్యాడు. ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు నేరుగా కనిపించి చాల కాలం అయ్యింది. దింతో ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురు చూశారు అభిమానులు.

IHG

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం టీఆరఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తో కలసి మొక్కలను నాటాడు. ఇలా తెలుగు ప్రేక్షకులకు చాల రోజుల తరువాత  కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

IHG

అయితే ప్రభాస్ రాధాకృష్ణ సినిమా కోసం మూడు నెలలు బయటి దేశాలకు వెళ్ళవలసి వచ్చింది. తిరిగి వచ్చిన తరువాత ప్రభాస్ లాక్ డౌన్ కారణంగా మరో మూడు నెలలు ఇంటికే పరిమితమయ్యాడు.

IHG

 

 

 

ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం టీఆరఎస్ ఎంపీ తో కలసి మొక్కలను నాటుతూ కనిపించి అభిమానులకు ఖుషి చేశాడు.

 

IHG

 

 

ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహూ చిత్రం యావత్ భారత అభిమానులను ప్రభాస్ కి మరింత దగ్గర చేసింది.

IHG

 

సాహూ చిత్రం కలెక్షన్ ల పరంగా మంచి రికార్డు ని సొంతం చేసుకుంది.   

IHG

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ (  Prabhas planted plants as part of the Green india Challenge)

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: