ఘటన జరిగిన తర్వాత గ్యాస్ ప్రభావంతో చాలా మంది అనారోగ్యానికి గురి అయ్యారు, మరి కొంత మంది చనిపోయారు అన్నారు. వీరెవర్ని ప్రభుత్వం పట్టించుకోలేదని... ఆర్ధిక సహాయం చేయలేదని మండిపడ్డారు. బాధితుల అందర్ని ఆదుకునే వరకు వారి తరుపున పోరాడుతామని స్పష్టం చేసారు. జనవాసాల మధ్య ఉన్న ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని తరలించాలి అని డిమాండ్ చేసారు.
ఘటన జరిగిన తర్వాత గ్యాస్ ప్రభావంతో చాలా మంది అనారోగ్యానికి గురి అయ్యారు, మరి కొంత మంది చనిపోయారు అన్నారు. వీరెవర్ని ప్రభుత్వం పట్టించుకోలేదని... ఆర్ధిక సహాయం చేయలేదని మండిపడ్డారు. బాధితుల అందర్ని ఆదుకునే వరకు వారి తరుపున పోరాడుతామని స్పష్టం చేసారు. జనవాసాల మధ్య ఉన్న ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని తరలించాలి అని డిమాండ్ చేసారు.