అలహాబాద్ హైకోర్టు కు 8 మంది, గువాహటి హైకోర్టు కు 5 మంది, మద్రాస్ హైకోర్టు కు 4 మందిని నియమించారు. ఈ 17 మందిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యూడిషియల్ అధికారులు ఉన్నారు. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయా హైకోర్టుల జడ్జీలుగా నియామకానికి పలువురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటి నుండి జడ్జీల నియామకం జరగటం ఇది మూడో సారి. గత నెలలో ఈ సిఫారసులు చోటుచేసుకున్నాయి. సీనియర్ న్యాయవాదులు ఇటీవల ఇంతమంది న్యాయమూర్తుల ను నియమించడం చూడలేదని అన్నారు. ఈ సందర్భంలోనే గువాహటి లోని ముగ్గురు అదనపు జడ్జీలకు పూర్తిస్థాయి జడ్జీలుగా పదోన్నతి లభించింది.
అలహాబాద్ హైకోర్టు కు 8 మంది, గువాహటి హైకోర్టు కు 5 మంది, మద్రాస్ హైకోర్టు కు 4 మందిని నియమించారు. ఈ 17 మందిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యూడిషియల్ అధికారులు ఉన్నారు. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయా హైకోర్టుల జడ్జీలుగా నియామకానికి పలువురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటి నుండి జడ్జీల నియామకం జరగటం ఇది మూడో సారి. గత నెలలో ఈ సిఫారసులు చోటుచేసుకున్నాయి. సీనియర్ న్యాయవాదులు ఇటీవల ఇంతమంది న్యాయమూర్తుల ను నియమించడం చూడలేదని అన్నారు. ఈ సందర్భంలోనే గువాహటి లోని ముగ్గురు అదనపు జడ్జీలకు పూర్తిస్థాయి జడ్జీలుగా పదోన్నతి లభించింది.