కరెంట్ కోతలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని రోజుకు ఒకసారి పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతున్నారు అంటూ మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి గతంలో దళితులపై అవహేళన గా మాట్లాడారు అన్నారు. 2014 లో వైసిపి బి ఫారం పైన గెలిచి అధికారం, మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు అని విమర్శించారు. ఇలాంటి నీచులకు , దోషులకు ప్రజలు తగినబుద్ది చెప్పాలి అని కోరారు.
కరెంట్ కోతలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని రోజుకు ఒకసారి పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతున్నారు అంటూ మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి గతంలో దళితులపై అవహేళన గా మాట్లాడారు అన్నారు. 2014 లో వైసిపి బి ఫారం పైన గెలిచి అధికారం, మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు అని విమర్శించారు. ఇలాంటి నీచులకు , దోషులకు ప్రజలు తగినబుద్ది చెప్పాలి అని కోరారు.