తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా హైలెట్ అయ్యాయి. షర్మిల విషయంలో మంత్రి అనవసరంగా నోరు పారేసుకున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. షర్మిల ను మంగళవారం మరదలు అంటూ మంత్రి సంబొంధించి మాట్లాడటం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక షర్మిలకు సంబంధించి ఆమె పార్టీ నేతలు అలాగే పలువురు అభిమానులు అండగా నిలబడ్డారు.

ఇక తనను మంత్రి అలా అనడం పై షర్మిల స్పందించారు. చందమామ ను చూసి కుక్కలు మోరుగుతాయని అన్నారు. కుక్కలకు కుక్క బుద్ది ఎక్కడకు పోతుంది అని ఆమె ప్రశ్నించారు. సంస్కారం లేని కుక్కలు టీఆరెఎస్ లో ఉన్నారు అని అన్నారు. ఈ కుక్క కి కవిత ఏమి అవుతుంది అని నిలదీశారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉంది అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: