ఒక్క మహారాష్ట్రలోనే రోజూ 3 నుంచి 4 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజూ 15 నుంచి 20 మంది వరకూ కరోనా మహమ్మారికి బలవుతున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5 లక్షలు దాటిపోయింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 200కోట్ల డోసుల టీకాలు పంపిణీ చేసినట్టు అంచనా.
ఒక్క మహారాష్ట్రలోనే రోజూ 3 నుంచి 4 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజూ 15 నుంచి 20 మంది వరకూ కరోనా మహమ్మారికి బలవుతున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5 లక్షలు దాటిపోయింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 200కోట్ల డోసుల టీకాలు పంపిణీ చేసినట్టు అంచనా.