దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా భారీగా పడుతున్నాయి. ముఖ్యంగా బీహార్ లో పిడుగుల వర్షమే పడుతుంది. గత నాలుగు రోజుల నుంచి అక్కడ పిడుగుల తీవ్రతకు దాదాపు  40 మంది వరకు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో 20 మంది పైగా మరణించారు అని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 

 

బీహార్ లో గత గత 24 గంటల్లో లఖిసరై, గయా, బంకా, జముయి, సమస్తిపూర్, వైశాలి, నలంద, భోజ్‌పూర్ జిల్లాల్లో భారీగా పిడుగులు పడ్డాయి అని వాటి 21 మంది ప్రాణాలు కోల్పోయారని  బీహార్ విపత్తు నిర్వహణ విభాగం కాసేపటి క్రితం ప్రకటించింది. కాగా మరణించిన వారికి  ప్రభుత్వం 4 లక్షల ఆర్ధిక సహాయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: