తమ డిమాండ్ల పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినా.. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిందని వారు వాపోయారు. ఓవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ బాధితులకు సేవ చేస్తుంటే.. కేంద్రం మాత్రం తమపట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
తమ డిమాండ్ల పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినా.. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిందని వారు వాపోయారు. ఓవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ బాధితులకు సేవ చేస్తుంటే.. కేంద్రం మాత్రం తమపట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.