పీవీ నరసింహారావు యావత్ తెలుగువారితో పాటు దేశం, ప్రపంచం గర్వించదగిన మహనీయుడని ఎమ్మెల్యే సతీశ్ కొనియాడారు. పీవీ శత జయంతిని ఏడాది పొడుగునా అధికారికంగా దేశ విదేశాల్లో నిర్వహించాలని, అలాగే ఆయన స్వగ్రామం వంగరను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.
పీవీ నరసింహారావు యావత్ తెలుగువారితో పాటు దేశం, ప్రపంచం గర్వించదగిన మహనీయుడని ఎమ్మెల్యే సతీశ్ కొనియాడారు. పీవీ శత జయంతిని ఏడాది పొడుగునా అధికారికంగా దేశ విదేశాల్లో నిర్వహించాలని, అలాగే ఆయన స్వగ్రామం వంగరను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.