ఇప్పటికే దక్షిణ నౌకాదళ కమాండ్లో డోర్నియర్పై అన్నిరకాల శిక్షణలు పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు పైలెట్లు.. మారిటైమ్ మిషన్లను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ఆరుగురు డోర్నియర్ కోర్సు(డీఓఎఫ్టీ) తీసుకోగా.. అందులో ముగ్గురు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసినట్లు రేర్ అడ్మిరల్ ఆంటోని జార్జ్ తెలిపారు.
ఇప్పటికే దక్షిణ నౌకాదళ కమాండ్లో డోర్నియర్పై అన్నిరకాల శిక్షణలు పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు పైలెట్లు.. మారిటైమ్ మిషన్లను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ఆరుగురు డోర్నియర్ కోర్సు(డీఓఎఫ్టీ) తీసుకోగా.. అందులో ముగ్గురు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసినట్లు రేర్ అడ్మిరల్ ఆంటోని జార్జ్ తెలిపారు.