కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతున్నాడు. అతని పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పింఛనులో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్నగర్లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పును వెలువరించింది.కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్ అడ్వకేట్ బలేష్ కుమార్ తయాల్ తెలిపారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ మున్నీదేవి దానికి అంగీకరించలేదన్నారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.
కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతున్నాడు. అతని పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పింఛనులో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్నగర్లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పును వెలువరించింది.కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్ అడ్వకేట్ బలేష్ కుమార్ తయాల్ తెలిపారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ మున్నీదేవి దానికి అంగీకరించలేదన్నారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.