ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ముఖ్యం అని ఆయన తెలిపారు. హైకోర్టు కూడా అమర్ రాజా కంపెనీని హెచ్చరించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై టిడిపి ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తుందని సజ్జల పేర్కొన్నారు. ఏపీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉందని చంద్రబాబు చేసిన అప్పు ల కారణంగానే ఆర్థిక భారం ఏర్పడిందన్నారు. చంద్రబాబు కు తోడు కరోనా పరిస్థితులు తోడయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెబుతున్నారా అంటూ ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేస్తున్న విషయం రాష్ట్ర బిజెపి నేతలకు తెలియదా అని ప్రశ్నించారు.
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ముఖ్యం అని ఆయన తెలిపారు. హైకోర్టు కూడా అమర్ రాజా కంపెనీని హెచ్చరించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై టిడిపి ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తుందని సజ్జల పేర్కొన్నారు. ఏపీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉందని చంద్రబాబు చేసిన అప్పు ల కారణంగానే ఆర్థిక భారం ఏర్పడిందన్నారు. చంద్రబాబు కు తోడు కరోనా పరిస్థితులు తోడయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెబుతున్నారా అంటూ ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేస్తున్న విషయం రాష్ట్ర బిజెపి నేతలకు తెలియదా అని ప్రశ్నించారు.