ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. అయితే ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా ఓకే చేశాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన న్యూస్ వస్తుందని తెలుస్తుంది.
కె.జి.ఎఫ్ నిర్మాతలే ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ప్రభాస్ తో కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ క్రేజీగా ఉండబోతుంది. ఈ కాంబో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ మాత్రం వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.