చాలామంది నాయకులు మనుషుల భావోద్వేగాలను ప్రేమను ఉపయోగించుకుని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు అనే విషయం తెలుస్తుంది. ఇలా చేయడం అని  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తులు. అమెరికాలో రోజురోజుకీ వైరస్ వినిపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. ట్రంప్  చేసిన ఆలోచన కాదు అని చెప్పడానికి ప్రపంచ దేశాలు కూడా ముందుకు రాకుండా సరికొత్త ఆలోచన చేశారు. మామూలుగానే తమ దేశ ప్రయోజనాల గురించి ముందుగా ఆలోచిస్తూ ఉంటాడు. 

 

 తాజాగా ఇలాంటి ఆలోచన చేశారు ట్రంప్  మరోసారి. అయితే మామూలుగా మొదట ఒకరినొకరు లైట్ తీసుకున్నాను డోనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత పరిస్థితి చేయి దాటి పోతుంది అని చూసేది దేశంలో నిబంధనలు అమలు చేయడానికి ముందుకు వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని కారణంతో మొదట  కరోనా వైరస్ లైట్ తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో తమ వ్యాపారాలు కొనసాగిస్తామని కొంతమంది వ్యాపారులు ఉద్యోగులు కూడా చేపడుతుంది. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ప్రస్తుతం అమెరికాలో రోజురోజుకీ కరోనా  విజృంనిస్తున్న  నేపథ్యంలో... బ్లాక్ గ్రౌండ్ కి చెందిన అమెరికా ప్రభుత్వం అయితే మా వ్యాపారం చేసుకుంటూ పోతుంది . ఇక అక్కడ ప్రజలకు లాక్ డౌన్  సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా సరుకులు డబ్బులు లాంటివి పంపిణీ చేస్తున్నారు. అయితే ఒక సమస్యను మరిచిపోవడానికి మరో సమస్యను చూస్తే మొదటి సంవత్సరం మర్చిపోతారు అనేది ప్రస్తుతం వ్యాఖ్యానిస్తున్న మాట. ఒక కొత్త కార్డు  జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. స్థానిఖిలకే  ఫస్ట్ ప్రయారిటీ అని... అమెరికన్స్ కు మాత్రమే ఉద్యోగం వచ్చి మిగతా వారిని ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నించనున్నట్లు  ప్రకటించారు  ప్రకటించారు దీంతో. అమెరికాలో ఎన్నో రోజులుగా చికిత్స పొందుతున్న వారికి భారీ షాక్ తగిలినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: