అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కాస్త అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తరువాత న్యాయవ్యవస్థ స్పందిస్తున్న తీరు కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. సీఎం జగన్ టార్గెట్ గా ఇప్పుడు కొన్ని శక్తులు ఎక్కువగా కష్టపడుతున్నాయి. అయితే ఇప్పుడున్న కొన్ని పరిణామాల ప్రకారం చూస్తే ఏపీలో కొన్ని రాజకీయ శక్తులు సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మాజీ న్యాయమూర్తులు కొందరిని కలుపుకుని టీడీపీ ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయవ్యవస్థను సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ ఎక్కువగానే కష్టపడుతోంది.

ఈ మేరకు న్యాయమూర్తుల సహాయ సహకారాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు కొందరు పరోక్షంగా అండగా నిలబడిన సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ కు ఎదురులేదు. చంద్రబాబు అంత సాధ్యం కాకపోయినా న్యాయవ్యవస్థ ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కానీ సీఎం జగన్ విషయంలో ఇప్పుడు న్యాయవ్యవస్థ చంద్రబాబు ఆశించిన విధంగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో కూడా చాలా మంది సీఎంలు ప్రధాన న్యాయమూర్తులకు ఎన్నో లేఖలు రాశారు. మరి భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది చూడాలి.ఈ నిర్ణయం వల్ల వైసీపీ నేతల్లో నూతనోత్సాహం వస్తుందని కొంతమంది అంటుంటే.. దీనివల్ల అభివృద్ది కుంటుపడే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న మంత్రులకు తమ శాఖల పట్లా ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిని తొలగించి వేరొకరిని నియమిస్తే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. మరి సీఎం జగన్ ఏ విధంగా ఆలోచన చేసి మంత్రుల మార్పులను చేపడతా

మరింత సమాచారం తెలుసుకోండి: