తాను బద్వేల్ నియోజకవర్గానికి వచ్చి ప్రత్యక్షంగా ఓట్లు అడిగితే.. అక్కడి అక్కాచెల్లెమ్మలను అందరూ గుమిగూడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా జరిగితే కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాను బద్వేల్ నియోజకవర్గానికి రాలేకపోయినప్పటికీ... వైసీపీ అభ్యర్థి నీ... భారీ మెజార్టీ తో గెలిపిం చాలని కోరారు సీఎం జగన్ మోహ న్ రెడ్డి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరియు ఇవ్వని హామీలను కూడా కామన్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని... సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని... ఇకముందు కూడా అదే దారిలో వెళతామని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. బద్వేలు శాసనసభ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థి అయిన దాస రి సుధా భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకట సుబ్బయ్య గారి కంటే ఎక్కువ మెజారిటీ ఆయన సతీమణి దాసరి సుధా కు రావాలని కో రారు. కాగా.. బద్వేల్ బరిలో వైసీపీ మరియు భార తీయ జనా తా పా ర్టీ బరి లో ఉన్న సం గతి మనం దరికీ తెలిసిందే.