తిరుమల దర్శనం* ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ *07.04.2018* *శనివారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *5*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యాహ్నం *8-9* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.

Image result for tirumala devasthanam

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*8.30* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.నిన్న మార్చి *06* న*66,510* మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న *27,488* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.83* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 108.00 లక్షలు(రూ. కోటి ఎనిమిది లక్షలు)యస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలుగోసంరక్షణ ట్రస్టు: ₹ 1.25 లక్షలు.

Image result for tirumala devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: