దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసులు దాదాపుగా రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇక ఈ సమయంలో దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటీ అంటే... దాదాపు 50 శాతం వరకు రికవరీ రేటు ఉంది. కరోనా సోకినా దేశాల్లో కేవలం భారత్ లో మాత్రమే ఈ విధంగా రికవరీ రేటు ఉంది. 

 

రెండు లక్షల కేసులు ఉంటే దాదాపు 92 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 5 వేల మంది కరోనా నుంచి పూర్తిగా  కోలుకుని బయటపడ్డారు అని కేంద్రం చెప్పింది. కేసులు పెరుగుతున్నా సరే ఈ విధంగా రికవరీ రేటు పెరగడం నిజంగా శుభసూచికం.

మరింత సమాచారం తెలుసుకోండి: