కరోనా సంక్షోభ సమయంలో నాన్​-గెజిటెడ్​ ఉద్యోగులకు బోనస్​ ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు 2019-20 కాలానికి సంబంధించిన ప్రత్యేకమైన బిల్లుకు ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్​. ఈ నిర్ణయంతో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇందుకు రూ.3,737 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.


ఈ బోనస్​ను విజయదశమి ముందుగానే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఒక్కసారి సెటిల్​మెంట్​ చేయనున్నారు.నాన్​-గెజిటెడ్​ ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్రం. విజయదశమికి ముందే ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా బోనస్​ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: