సెర్చ్ వారెంట్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన నిలదీసారు. ఇప్పటికే సీపీ తీరుపై తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
సెర్చ్ వారెంట్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన నిలదీసారు. ఇప్పటికే సీపీ తీరుపై తెలంగాణ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.