సమయానికి తింటామో లేదో తెలియదు కానీ, ఒక్క నిమిషం ఫోన్ కనపడకుంటే మాత్రం ప్రాణం పోయినట్లు ఫీల్ అవుతారు చాలా మంది.. వయసుతో పనిలేకుండా ఈ ఫోన్లను అందరు వాడతారు.. దానితో ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. 


వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం మరీ ఎక్కువైంది. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంతవరకు ఫోన్ అవసరం ఉన్న లేకున్నా వాడుతూనే ఉంటాము. ఫోన్లు దగ్గరగా ఉండటం వల్ల రేడియేషన్ వస్తుందని , అందుకే దూరం పెట్టాలని డాక్టర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఫోన్ స్క్రీన్ బ్రైట్‌‌నెస్ ఎక్కువగా ఉంటే ప్రమాదకరమని హెచ్చరిస్తుంటారు. “కళ్ళు పోయి కబోదులవుతారన్న” వినకుండా ఫోన్ ఎక్కువగా వాడే వాళ్లకు ఇది ఒక సాక్ష్యం అని, ఒక 25 ఏళ్ళ చెన్ కథను వివవరించారు. ఈమె ఇలాగే ఫుల్ బ్రైట్‌నెస్‌తో మొబైల్ వాడి.. కంటి సమస్యలు కొని తెచ్చుకుంది.


ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం మరీ ఎక్కువైంది. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంతవరకు ఫోన్ అవసరం ఉన్న లేకున్నా వాడుతూనే ఉంటాము. ఫోన్లు దగ్గరగా ఉండటం వల్ల రేడియేషన్ వస్తుందని , అందుకే దూరం పెట్టాలని డాక్టర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఫోన్ స్క్రీన్ బ్రైట్‌‌నెస్ ఎక్కువగా ఉంటే ప్రమాదకరమని హెచ్చరిస్తుంటారు. “కళ్ళు పోయి కబోదులవుతారన్న” వినకుండా ఫోన్ ఎక్కువగా వాడే వాళ్లకు ఇది ఒక సాక్ష్యం అని, ఒక 25 ఏళ్ళ చెన్ కథను వివవరించారు. ఈమె ఇలాగే ఫుల్ బ్రైట్‌నెస్‌తో మొబైల్ వాడి.. కంటి సమస్యలు కొని తెచ్చుకుంది.


డాక్టర్లు చెప్పిన కథనం ప్రకారం.. బ్రైట్ నెస్ 300 ల్యూమెన్స్ ఎక్కువ ఉండకూడదని పేర్కొన్నారు. 600 ల్యూమెన్స్ కంటే ఎక్కువగా ఉంటే రెటీనా, కార్నియా పూర్తి దెబ్బతింటాయి. అయితే చెన్ ఉపయోగించిన ఫోన్ కంపెనీ ఏంటో వివరాలు తెలియదంట. ఏది ఏమైనా బ్లూ లైట్ ఉన్న ఫోన్లను ఎక్కువగా వాడొద్దని డాక్టర్లు
హెచ్చరిస్తున్నారు. ఫోన్ ప్రియులు ఇక మీద ఫోన్ వాడే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి.. కళ్ళు లేకుంటే కాకులు కూడా మనల్ని ఈ భూమ్మీద బ్రతకనివ్వవు.. ఫోన్ వాడండి.. మరి కళ్ళు పోయేంతగా కాకుండా కొంచం తగ్గించండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: