
ఇక భారత దాడులకు తట్టుకోలేని పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణ రేఖకు అవతల వైపు పాకిస్తాన్ శత్రు సైన్యం డ్రోన్ లు ప్రయోగిస్తోంది. ఆ పోస్టులను భారత్ ఆర్మి ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉంటే సైబర్ దాడి కారణంగా భారతరత్ 70% ఎలక్ట్రిక్ గ్రిడ్ పనిచేయటం లేదంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ నకిలీ ప్రచారం ప్రారంభించింది. భారత సైబర్ గ్రిడ్ పై సైబర్ దాడి అంటూ ఫేక్ పోస్ట్ పెడుతుంది. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి నకిలీ ప్రచారం అని పి ఐ బి తేల్చేసింది. అసత్య ప్రచారాలు నమ్మొద్దు అంటే కూడా ప్రజలకు సూచనలు చేసింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు