ఎటువంటి రద్దీ లేకుండా క్యూ లైన్ కొనసాగుతుంది అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మూలా నక్షత్రం.. సరస్వతి అలంకరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఉంటుంది. దీనితో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. ఏ విధమైన భద్రతా లోపాలు లేకుండా ప్రతీ ఒక్కటి కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎటువంటి రద్దీ లేకుండా క్యూ లైన్ కొనసాగుతుంది అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మూలా నక్షత్రం.. సరస్వతి అలంకరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఉంటుంది. దీనితో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. ఏ విధమైన భద్రతా లోపాలు లేకుండా ప్రతీ ఒక్కటి కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.