కవిత కూడా సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. “కార్మిక పక్షపాతి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి గారి మరణం బాధాకరం. తొలిదశ ఉద్యమం నుండి నేటి వరకు రాష్ట్రం కోసం,కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి నర్సన్న. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
కవిత కూడా సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. “కార్మిక పక్షపాతి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి గారి మరణం బాధాకరం. తొలిదశ ఉద్యమం నుండి నేటి వరకు రాష్ట్రం కోసం,కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి నర్సన్న. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.