విజయవాడ కోర్టు లో పిటిషన్ వేసిన సిబిఐ... మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని పిటిషన్లో కోర్ట్ ని కోరింది. సిబిఐ , నిందితులు తరుపున వాదనలను విజయవాడ కోర్టు విన్నది. నిందితుల తరపున వాదనలను సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ వినిపించారు. కొద్దిసేపటి క్రితం సిబిఐ వేసిన పిటిషన్ ను కోర్ట్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
విజయవాడ కోర్టు లో పిటిషన్ వేసిన సిబిఐ... మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని పిటిషన్లో కోర్ట్ ని కోరింది. సిబిఐ , నిందితులు తరుపున వాదనలను విజయవాడ కోర్టు విన్నది. నిందితుల తరపున వాదనలను సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ వినిపించారు. కొద్దిసేపటి క్రితం సిబిఐ వేసిన పిటిషన్ ను కోర్ట్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.