దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలకు దిగారు. “పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. పచ్చ పార్టీ ఫిలాసఫీ మాత్రం దీనికి భిన్నం. దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది. పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది.” అని ఆయన మండిపడ్డారు.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలకు దిగారు. “పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. పచ్చ పార్టీ ఫిలాసఫీ మాత్రం దీనికి భిన్నం. దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది. పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది.” అని ఆయన మండిపడ్డారు.