తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. “ఎల్లో మీడియా, ఎర్ర పార్టీని పోలవరం ముట్టడికి పంపించే బదులు మీరే స్వయంగా వెళ్లి రావొచ్చుగా బాబు గారూ. టీవీ చర్చల్లో బిగ్గరగా అరిచే ఉద్ధండ మేధావులను వెంట పెట్టుకుని టేపులతో కొలతలు తీసుకోండి. ఏడాదిలో ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఉరుకులు పెట్టిందో జనానికి చూపించినట్టవుతుంది.” అని పేర్కొన్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. “ఎల్లో మీడియా, ఎర్ర పార్టీని పోలవరం ముట్టడికి పంపించే బదులు మీరే స్వయంగా వెళ్లి రావొచ్చుగా బాబు గారూ. టీవీ చర్చల్లో బిగ్గరగా అరిచే ఉద్ధండ మేధావులను వెంట పెట్టుకుని టేపులతో కొలతలు తీసుకోండి. ఏడాదిలో ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఉరుకులు పెట్టిందో జనానికి చూపించినట్టవుతుంది.” అని పేర్కొన్నారు.