గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడుతున్నాయి, ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ కి సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి లో దారుణ ప్రమాదం జరిగింది, విజయనగరం జిల్లా చీపురుపల్లి లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ లారీ ఢీ కొన్న ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో లారీ డ్రైవర్ లారీ నీ పక్కనే నిలిపి పరారయ్యాడు. అయితే మృతి చెందిన ఇద్దరు కూడా అక్కాచెల్లెలు అని తెలుస్తోంది, వారి తండ్రి స్కూల్లో దింపడానికి తీసుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ చీపురుపల్లి ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది, పూర్తి వివరాల కోసం ఇండియా హెరాల్డ్ కు కనెక్ట్ అయి ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: