వైసీపీ కుట్రలను 200మంది కూటమి అభ్యర్థులు ధీటుగా తిప్పికొట్టాలన్న ముగ్గురు నేతలు.. రానున్న రోజుల్లో వైసీపీ మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉందని అభ్యర్థుల్ని అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు వారికి ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల నేతలు కలిసి పాల్గొనాలన్న చంద్రబాబు.. ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా మూడు పార్టీల కండువాలు ధరించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మరి ఈ చిట్కా ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.
వైసీపీ కుట్రలను 200మంది కూటమి అభ్యర్థులు ధీటుగా తిప్పికొట్టాలన్న ముగ్గురు నేతలు.. రానున్న రోజుల్లో వైసీపీ మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉందని అభ్యర్థుల్ని అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు వారికి ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల నేతలు కలిసి పాల్గొనాలన్న చంద్రబాబు.. ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా మూడు పార్టీల కండువాలు ధరించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మరి ఈ చిట్కా ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.