తమకు ఎక్కడా కూడా బొగ్గు నిల్వ ప్లాంట్లు కూడా లేవని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఇతర సంస్థలనుండి ఒప్పంద విద్యుత్తు రావలసినప్పటికీ వారినుండి సగమే అందుతుంది. అయితే తమ దగ్గర ఇంకా రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఆ తరువాత ఢిల్లీ రాజధాని చీకటిలో మగ్గవలసిందే నని దీనికి కేంద్రమే సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. అయితే రాష్ట్ర లో అలుముకున్న విద్యుత్తు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా కూడా తాము వెనకాడబోమని. ప్రజల శ్రేయస్సే మా అభీష్టమని ఈ సందర్భంగా ఢిల్లీ సతేందర్ జైన్ తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రాజధాని ప్రజల కష్టాలను తీరుస్తుందో లేదో వేచి చూడాలి మరి.
తమకు ఎక్కడా కూడా బొగ్గు నిల్వ ప్లాంట్లు కూడా లేవని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఇతర సంస్థలనుండి ఒప్పంద విద్యుత్తు రావలసినప్పటికీ వారినుండి సగమే అందుతుంది. అయితే తమ దగ్గర ఇంకా రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఆ తరువాత ఢిల్లీ రాజధాని చీకటిలో మగ్గవలసిందే నని దీనికి కేంద్రమే సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. అయితే రాష్ట్ర లో అలుముకున్న విద్యుత్తు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా కూడా తాము వెనకాడబోమని. ప్రజల శ్రేయస్సే మా అభీష్టమని ఈ సందర్భంగా ఢిల్లీ సతేందర్ జైన్ తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రాజధాని ప్రజల కష్టాలను తీరుస్తుందో లేదో వేచి చూడాలి మరి.