తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది. గతంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ముందు భారత దేశం మొత్తం తమ చేతిలోకి వచ్చేస్తుందని... టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పపోతున్నారని..శాసనం మొత్తం మార్చేయబోతున్నారని.. దేశం మార్చేటువంటి శక్తివంతులు చంద్రబాబు నాయుడు అంటూ అప్పట్లో టిడిపి నేతలు అందరూ ఎన్నో వాదనలు తెరమీదకు తీసుకువచ్చారు. 

 


 అంతేకాదు ఏకంగా టీడీపీ నేతలు ట్రంపు వ్యవహారం లోకి కూడా చంద్రబాబును తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఇదంతా చెప్పుకోవడానికి కారణ మేమిటి అంటే చంద్రబాబు ని చైనా భారత సరిహద్దు ల్లో వివాదం లో కి తీసుకు వచ్చారు. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దు ల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో కేంద్రం  భారత సైన్యాని కి అన్ని అధికారాలు ఇచ్చింది. ఎంతో  వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

 

 చైనాకు చెక్ పెట్టాలంటే చంద్రబాబు వ్యూహం కరెక్ట్.. ఆయనకు కేంద్ర రాజకీయా ల్లో ఎంతగా నో అవగాహన ఉందని అందుకే తనదైన వ్యూహల తో చైనాకు చెక్ పెడతారని కొంతమంది అంటున్నారు. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటు న్నారంటే.. ముందు ఆంధ్ర తెలంగాణ ల మధ్య ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయలేక పోతున్నాము  అలాంటిది కేంద్రంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం ఎలా సాల్వ్ చేయగలం అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా కనీసం అధికారం లో లేకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి ఏం చేయగలదు అంటూ ప్రశ్నిస్తున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: