శనివారం ఇద్దరు సైనికాధికారులు ఆర్మీ వాహనంలో బీకనేర్-జైపూర్ రహదారిపై ప్రయాణిస్తుండగా టైర్ పేలింది. అనుకోకుండా టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనం బోల్తాపడటం అందులో ప్రయాణిస్తున్న కల్నల్ మనీష్ సింగ్ చౌహాన్, మేజర్ నీరజ్ శర్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఇద్దరిని పీబీఎం సైనికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సెరునా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అరుణ్ కుమార్ తెలిపారు.
శనివారం ఇద్దరు సైనికాధికారులు ఆర్మీ వాహనంలో బీకనేర్-జైపూర్ రహదారిపై ప్రయాణిస్తుండగా టైర్ పేలింది. అనుకోకుండా టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనం బోల్తాపడటం అందులో ప్రయాణిస్తున్న కల్నల్ మనీష్ సింగ్ చౌహాన్, మేజర్ నీరజ్ శర్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఇద్దరిని పీబీఎం సైనికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సెరునా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అరుణ్ కుమార్ తెలిపారు.