ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెర వేర్చాలని.. 11వ పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమకు 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 22న సామూహికంగా సెలవు పెట్టి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 29వ ఏ క్షణంలోనైనా సమ్మె చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెర వేర్చాలని.. 11వ పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమకు 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 22న సామూహికంగా సెలవు పెట్టి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 29వ ఏ క్షణంలోనైనా సమ్మె చేస్తామని హెచ్చరించారు.