బీజేపీ ఇవాళ ప్రకటించే రెండో విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండే అవకాశం ఉంది. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీచేయబోతోంది. ఫైనల్గా జనసేనకు ముందుగా అనుకున్న 24 అసెంబ్లీ సీట్లలో మరో 3 తగ్గాయి. ఎంపీ స్థానంలో ఒకటి తగ్గింది.
బీజేపీ ఇవాళ ప్రకటించే రెండో విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండే అవకాశం ఉంది. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీచేయబోతోంది. ఫైనల్గా జనసేనకు ముందుగా అనుకున్న 24 అసెంబ్లీ సీట్లలో మరో 3 తగ్గాయి. ఎంపీ స్థానంలో ఒకటి తగ్గింది.