భార్య భర్తల బంధం చాలా అన్యొన్యం గా వుండాలి. అది ఒక మధురానుభూతి.. పెళ్ళి తర్వాత అమ్మాయికి అన్నీ తానై చూసుకొవాల్సింది. పాతికేళ్ళ పాటు కన్న తల్లి దండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తారు. ఆ తర్వాత పెళ్ళి తంతు జరిగాక అతనే ఆమె పూర్తీ బాధ్యతలు తీసుకోవాలి. అయితే కొన్ని బంధాలు మాత్రం కొన్ని చిన్న చిన్న కారణం వల్ల మధ్యలోనే విడిపోతున్నాయి. మరి కొన్ని బంధాలు మాత్రం అక్రమ సంబంధాల కారణంగా విడిపోతున్నాయి.


కానీ ఇప్పుడు జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆలోచన లో పడేసింది. భర్త చని పొయాక భార్య కొంచెం కూడా బాధ లేకుండా సంబరాలు జరుగుపుకున్న సంఘటన అందరినీ ఆలోచన లో పడేసింది. భర్త పోయాడని కొంచెం కూడా లేకుండా ఇలా చేయడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..  వివరాల్లొకి వెళితే.. బీహార్‌ లోని పూర్నియా లో ఓ మహిళ అక్రమ సంబంధం కారణం గా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత హత్య జరిగిందన్న ఆనందంలో తన ప్రియుడి ని ఒక వింత కోరిక కోరుకుంది. అది సంచలనంగా మారింది.


ఆమె భర్త ఒక డ్రగ్స్ వ్యాపారి. అందుకే ఈ కేసు కీలకం గా మారింది. వ్యాపారి భార్య చుమ్కీ దాస్, ఆమె ప్రియుడు ఆయుష్ కుమార్, షూటర్ రమణ్ కుమార్‌ తో పాటు మనీష్ కుమార్, గౌరవ్ కుమార్‌ల ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారిద్దరికి చాలా కాలం నుంచి అక్రమ సంబంధం వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడం తో నిత్యం వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. వాళ్ళ సంసారానికి అతను అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాను వేసి అతణ్ణి హత్య చేశారు. అనంతరం అమె సంబరాలు చేసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: