పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన  నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు. ఇక దీనికోసం అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా పవన్ వకీల్ సాబ్ తో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు అన్న సంగతి తెలిసిందే కదా...అంతేకాదు అలాగే రీసెంట్ గా భీమ్లానాయక్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే  ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే హిస్టారికల్ చేస్తున్నారు. అయితే మొగలాయిలా కాలం నాటి కథతో పవన్ చేస్తున్నారు. 

ఇదిలావుంటే పవన్ ప్రస్తుతం అటు రాజకీయాలను, ఇటు లను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక దాంతో ఈ కాస్త ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది.అయితే  ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, పై ఆసక్తిని పెంచేశాయి. ఇకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హరిహరవీరమల్లు నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.అంతేకాదు  ఈ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది.ఇదిలావుంటే ఇక తాజాగా ఈ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

 దీనికోసం  స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్వెల్ సీన్ కే హైలైట్ గా ఉండనుందట. అయితే పవన్ బందిపోటుగా నటిస్తున్నారు.కాగా ఆయనను భందించిన సమయంలో పవన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి పదుల సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చే సీన్ ఉంటుందట.. అయితే ఈ సీన్ ఎంతో ఎమోషనల్ గా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఇందులో నిజమెంత అన్నది తెలియదు కానీ.. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవ్వడంతో పవర్ స్టార్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. అయితే  ఈ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు...చూడాలి మరి ఎలా ఉంటుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: